News
వార్దా తుఫానుపై చంద్రబాబు సమీక్ష
వార్దా తుఫానుపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. తుపానును ఎదుర్కొనేందుకు అన్నిజాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లో పంటలు నష్టపోకుండా చూస్తామని తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దన్నారు. తుపానుతో కురిసే వానలతో పంటకుంటలు నిండేలా చూడాలన్నారు. తుపాను అంచనాల కోసం ఇస్రోను సంప్రదిస్తున్నామని తెలియజేశారు. తుపాను ప్రభావిత జిల్లాలకు ఐఏఎస్లను పంపుతున్నామని చెప్పారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








